top of page

మహాశివరాత్రి రోజున పఠిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.

”ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్”

అనే మహామృత్యుంజయ మంత్రాన్ని మహాశివరాత్రి రోజున పఠిస్తే అనుకున్న కార్యాలు విజయంవంతంగా పూర్తవుతాయి.

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పునర్జన్మంటూ వుండదు.

మహాశివరాత్రి రోజున

”ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నో రుద్ర: ప్రచోదయాత్”

అనే శివ గాయత్రి నామంతో శివునిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి.

ఈ మంత్ర జపంతో శివుని అనుగ్రహం పొందవచ్చు. ఈ రెండు మంత్రాలను శివరాత్రి రోజున 108 సార్లు జపించినట్లైతే దీర్ఘాయువు, ఆరోగ్యం చేకూరుతుంది. ప్రశాంతత, ఆనందం చేకూరుతుంది. భయం తొలగిపోతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహాశివరాత్రి రోజునే కాకుండా ఓ రోజైనా పగలు లేదా రాత్రి పూట ఈ మంత్ర జపంతో పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.

0 views0 comments

Recent Posts

See All

1.సర్వ బాధ నివారణ మంత్రం. "నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో || సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||" 2. సర్వరోగ నివారణ దత్త మంత్రం. "నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో|| సర్వ రోగ ప్రశమన

bottom of page